- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పదో తరగతి ఫలితాలపై ఎస్ఎస్సీ బోర్డు అధికారుల ప్రకటన
by Disha Web Desk |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం జరుగుతుంది. ఈనెల 5న లేదా 7న ఫలితాలు విడుదలవుతాయంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారం తీవ్రంగా జరగడంతో ఎస్ఎస్సీ బోర్డు స్పందించింది. పదో తరగతి పరీక్షా ఫలితాలపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిజల్ట్స్ విడుదల తేదీని తాము అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు.
Also Read...
Next Story